మంగళవారం మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభం అయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ నిఫ్టీ లో లాభాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రారంభ లాభాలు ఆవిరి అయిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్కు నేడు గ్లోబల్ సిగ్నల్స్ మిశ్రమంగా ఉన్నాయి. నేటి వ్యాపారంలో, ఆసియా మార్కెట్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు, మొదటి సోమవారం అమెరికన్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. సోమవారం డోజోన్స్లో 3 పాయింట్ల బలహీనత నెలకొని 34,460.92 వద్ద ముగిసింది.
నేటి వ్యాపారంలో ప్రధాన ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కూడా బలంగా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ కూడా 19350కి చేరువైంది.
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాల్లో ట్రేడవుతోంది. సెన్సెక్స్ సుమారు 270 పాయింట్లు లాభపడింది.
కొత్త సంవత్సరం కొత్త ఆశలతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనే ఆశతో ఉన్న వారు క్వాలిటీ స్టాక్ల కోసం వెతుకుతున్నారు, ఈ సంవత్సరం రాబోయే కాలంలో ఇన్వెస్టర్లకు బలమైన రాబడిని ఇవ్వగల కొన్ని స్టాక్ల వివరాలను మార్కెట్ నిపుణులు సిద్ధం చేశారు.
స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడం చాలా సులువు అని కొందరు వాదిస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మాత్రం చాలా రిస్కు అని చెబుతుంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్లో మాత్రం మల్టీ బ్యాగర్ స్టాక్స్ తమ సత్తాను చాటుతూనే ఉంటాయి.
రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే ఏదైనా వ్యాపారంలో మహా అయితే 20 శాతం లాభం వస్తుందేమో కానీ, అదే లక్షను షేర్ మార్కెట్లో పెట్టి ఏకంగా రూ. 4.24 కోట్ల సంపదను సృష్టించవచ్చు.
జాకీ, స్పీడో వంటి అండర్గార్మెంట్ బ్రాండ్లు కలిగి ఉన్న పేజ్ ఇండస్ట్రీస్ షేరు ధర ఏకంగా రూ. 50 వేలు దాటిపోయింది. అంటే ఒక్కో షేరు ధర 10 గ్రాముల బంగారంతో పోటీ పడుతోంది. కంపెనీ స్టాక్ మల్టీబ్యాగర్ స్టాక్. గత పదిహేనేళ్లలో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు 18110 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.
మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం వెతుకుతున్నారా, అయితే Sree Rayalaseema Hi-Strength Hypo స్టాక్ గురించి తెలుసుకొని తీరాల్సిందే. పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ కనకవర్షం కురిపించింది.
ఓపెనింగ్ సెషన్లో 1240 షేర్ల ధర పెరగగా, 444 తగ్గాయి. 86 ధరలు ప్రభావితం కాలేదు. ఎన్ఎస్ఈలో హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.