దళిత ఐఏఎస్ అధికారి, గోపాల్గంజ్ జిల్లా మాజీ కలెక్టర్ జి కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన గ్యాంగ్స్టర్,రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోర్టును ఆశ్రయించాయి.
IAS Rajesh Verma: IAS రాజేష్ వర్మ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కార్యదర్శి అయ్యాడు, అతని గురించి ప్రతిదీ తెలుసు. కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యదర్శిగా గురువారం నియమించారు. లాక్డౌన్లో ఉన్న కంపెనీలను పునరుద్ధరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Dog walking IAS transferred: త్యాగరాజ్ స్టేడియంలో 'డాగ్ వాక్' వివాదంలో ఢిల్లీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పనిచేస్తున్న IAS సంజీవ్ ఖిర్వార్పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) భారీ చర్యలు తీసుకుంది. ఆయనను ఢిల్లీ నుండి లడఖ్కు బదిలీ చేసింది. అదే సమయంలో, అతని భార్య IAS అధికారి రింకు దుగ్గా కూడా అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేసింది.
IAS Officer Pooja Singhal Arrest: మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ను ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్కు ముందు ఆమెను కొన్ని గంటలపాటు కేసుకు సంబంధించి అధికారులు విచారణ జరిపారు. కాగా పూజా సింఘాల్ జార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాాద్ కలెక్టర్ ఎల్.శర్మన్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. తన పదవీ విమరణ అనంతరం టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరంగా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఎఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పూజ.. ఐపీఎస్ నుంచి.. ఐఏఎస్ వరకు ప్రయాణం చేయడంలో ఆమె తల్లితోపాటు.. భర్త కూడా పూర్తి సహకారం అందించాడు. ఆమె తల్లి రేఖా గుప్తా, భర్త శక్తి అవస్తి, చెల్లెలు కృతిక ఆమెకు అత్యంత మద్దతుగా నిలిచారు.
రెండవ ప్రయత్నంలో ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు కానీ ఇంటర్వ్యూకి చేరుకోలేకపోయారు. అతను మూడవ ప్రయత్నంలో ఈ విజయం సాధించాడు.
గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన షార్ట్ ఫిలిం `చార్ పండ్రా`లో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ సింగ్ ఈ పాటలో రొమాంటిక్ సైడ్ ని చూపించి ఆకట్టుకున్నాడు. ఈ పాట విడుదలైన దగ్గర నుంచి అభిషేక్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ప్రశంసలతో మోత మోగిపోతున్నాయి.
IAS (Cadre) rules: ఇటీవలి కాలంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సర్కారు తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి, ప్రస్తుతం ఐఏఎస్ క్యాడర్ నిబంధనలు మార్చాలన్న ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్యలు సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని పేర్కొంటున్నాయి.