Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్: పబ్లిక్ టాయిలెట్ పై తీన్మార్ మల్లన్న ప్లెక్సీ... చెప్పులతో కొడుతూ నిరసన

కరీంనగర్: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ బిజెపి నాయకుడు చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) పై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్న ఫోటోతో కూడిన ప్లెక్సీని పబ్లిక్ టాయిలెట్స్ పై ప్రదర్శించారు. అంతేకాకుండా మల్లన్న పోటోకు చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. 
 

కరీంనగర్: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ బిజెపి నాయకుడు చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) పై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్న ఫోటోతో కూడిన ప్లెక్సీని పబ్లిక్ టాయిలెట్స్ పై ప్రదర్శించారు. అంతేకాకుండా మల్లన్న పోటోకు చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు.