గణతంత్ర వేడుకల్లో హెలికాప్టర్ల ప్రదర్శన చూశారా? | Asianet News Telugu
దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ కర్తవ్య పథ్ లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హెలికాప్టర్ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.