రిపబ్లిక్ డే వేడుకలు.. కర్తవ్య పథ్ లో ప్రజలకు మోదీ అభివాదం | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 26, 2025, 10:33 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్య పథ్ లో ప్రజలకు అభివాదం చేశారు.