Asianet News TeluguAsianet News Telugu

@ప్రజాస్వామ్యం: ఈ 110 ఏళ్ళ బామ్మ ఇస్తున్న మెసేజ్ సూపర్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద వయస్కురాలైన ఓ 110 యేళ్ల బామ్మ ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకుంది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద వయస్కురాలైన ఓ 110 యేళ్ల బామ్మ ఈ సారి తన ఓటు హక్కును వినియోగించుకుంది. కొత్త పద్ధతి ప్రకారం ఈమె తన ఇంట్లోనుండే పోస్టల్ బ్యాలెట్  సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఓటు వేసింది. ఓటు వేయడానికి నేటి యువతకు ఆమె ఆదర్శం.