Asianet News TeluguAsianet News Telugu

నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలమ్మ ... ఎన్నెన్నో ఆశలు

భారతదేశ కేంద్ర బడ్జెట్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉంది.

భారతదేశ కేంద్ర బడ్జెట్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఎప్పటిలాగానే ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2022న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2014లో బి‌జే‌పి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 10వ బడ్జెట్ కాగా, ఆర్థిక మంత్రిగా సీతారామన్ కి నాలుగో బడ్జెట్. కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్,  పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య ఈ బడ్జెట్ జనాదరణ పొందుతుందని భావిస్తున్నారు. 

Video Top Stories