Asianet News TeluguAsianet News Telugu

ఉదయభాను విసిరిన ఛాలెంజ్ ను పూర్తి చేసిన సంపత్ నంది

యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన డైరెక్టర్ సంపత్ నంది మొక్కలు నాటారు.

యాంకర్ ఉదయభాను విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన డైరెక్టర్ సంపత్ నంది మొక్కలు నాటారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్ చాలా స్ఫూర్తి దాయకమైందని అన్నారు. తన ఛాలెంజ్ ను హీరోయిన్లు భూమిక, ఊర్వశి రౌతాలా, దిగంగనా సూరిలకు ఫార్వర్డ్ చేశాడు.