Asianet News TeluguAsianet News Telugu

వైసిపి కార్యాలయంలో అంబేద్కర్ జయంతి... నివాళి అర్పించిన ఎంపీ విజయసాయి

విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 

విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపి విజయసాయి రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఎంపీ. అనంతరం రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గురించి విజయసాయి రెడ్డి ప్రసంగించారు.