మహా కుంభమేళాలో మంత్రి లోకేశ్ దంపతులు | Nara Lokesh | Brahmani | Devansh | Asianet News Telugu
ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ తో కలిసి ప్రయాగరాజ్ మహా కుంభ మేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి గంగమ్మకు పూజలు చేశారు.