ఇన్ఫార్మర్ అనుమానంతో వ్యక్తిని చంపిన మావోయిస్టులు
ఆంధ్ర - ఒడిశా బోర్డర్, పనాస్పుట్ ప్రాంతంలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ అనే అనుమానంతో మావోస్టులు కాల్చి చంపారు.
ఆంధ్ర - ఒడిశా బోర్డర్, పనాస్పుట్ ప్రాంతంలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ అనే అనుమానంతో మావోస్టులు కాల్చి చంపారు. మృతుడిని జోదంబ గ్రామానికి చెందిన దినబంధు బేపారిగా గుర్తించారు . అతను పనాస్పుట్ వెళుతున్న సమయంలో మావోయిస్టులు అతనిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు.