Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రచ్చ : మేము సైతం అంటూ...జలదీక్షలోకి దిగిన మహిళలు...

అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్నారు.

అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం రాయపూడిలో కృష్ణా నదిలో దిగి రైతులు జలదీక్ష చేశారు. మహిళలు కృష్ణ నదికి హారతులు ఇచ్చి జలదీక్షలు ప్రారంభించారు. ఈ జలదీక్షలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.