Asianet News TeluguAsianet News Telugu

ఆవు దూడల్ని, మేకపిల్లల్ని స్వాహా చేస్తున్న కొండచిలువ.. రైతుల చేతికి చిక్కి..

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజు పేటలో స్థానికులు ఎనిమిది అడుగుల కొండ చిలువను చంపేశారు. 

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజు పేటలో స్థానికులు ఎనిమిది అడుగుల కొండ చిలువను చంపేశారు. గత నెలరోజులుగా  ఆవు పెయ్యలను, మేక పిల్లలను చంపి తింటుందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా పట్టుకోలేకపోయామని వారు అంటున్నారు. ఈ రోజు మాటువేసి కొండచిలువను హతమర్చామని చెబుుతున్నారు.