Asianet News TeluguAsianet News Telugu

విశాఖపట్నంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

నగరంలోని పోలీసు కవాతు మైదానంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

నగరంలోని పోలీసు కవాతు మైదానంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగురవేసి  పోలీసు వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సందేశమిస్తూ  సంక్షేమం,  అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి కల్పన లకు పెద్దపీటవేస్తూ  సామాజిక, ఆర్ధిక స్వావలంబన కొరకు  నవరత్నాలు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 
 

Video Top Stories