Asianet News TeluguAsianet News Telugu

AP PRC Issue:సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ


అమరావతి: పీఆర్సీ విషయంలో ప్రభుత్వమే కాస్త దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్లను అంగీకరించింది. 

First Published Feb 6, 2022, 1:57 PM IST | Last Updated Feb 6, 2022, 1:57 PM IST


అమరావతి: పీఆర్సీ విషయంలో ప్రభుత్వమే కాస్త దిగివచ్చి ఉద్యోగుల డిమాండ్లను అంగీకరించింది. శనివారం మంత్రుల బృందంతో భేటీ సఫలీకృతం కావడంతో సమ్మెను విరమించుకుంటున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇవాళ(ఆదివారం) తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని  కలిసేందుకు ఉద్యోగ సంఘాల నాయకులు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు పీఆర్సీ సాధన సమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.