జోతిష్య శాస్త్రంలో కొన్ని రాశులపై సూర్యుడు ప్రత్యేక కరుణ చూపిస్తాడని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రాశులంటే సూర్యుడికి చాలా అభిమానం ఎక్కువ.
డబ్బు సంపాదించాలని.. దర్జాగా బతకాలని అందరూ కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రమే అందుకోసం కష్టపడతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు కోట్లల్లో డబ్బు సంపాదిస్తారట. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి ఉందో ఓసారి చెక్ చేసుకోండి.
ప్రతి ఒక్కరు ఒక్కో రకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కొందరు వారి ఆలోచనలను మనసులోనే దాచుకొని.. ఇతరుల ఆలోచనలను కాపీ చేస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా ఇతరుల ఆలోచనలను కాపీ కొట్టే కొన్ని రాశుల గురించి ఇక్కడ చూద్దాం.
పెళ్లి బంధం చాలా ప్రత్యేకమైనది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి బతకడానికి వారి మధ్య సఖ్యత చాలా అవసరం. అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాశులవారి మధ్య బంధం అస్సలు నిలబడదట. వారెప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారట. మరి ఏ రెండు రాశులవారికి పడదో ఇక్కడ చూద్దాం.
జోతిష్య శాస్త్రం ప్రకారం కూడా కొన్ని రాశుల వారికి డబ్బు ఎలా ఆదా చేయడం తెలీదు. వారికి అవసరమైన వస్తువులపై చాలా ఖర్చు చేసే అలవాటు ఉంటుంది.
జోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారితో ఎమోషనల్ గా ఎటాచ్మెంట్ పెంచుకుంటారు. తొందరగా ప్రేమను పెంచుకుంటారు.
హిందూ సంస్కృతి ప్రకారం.. ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టినా.. ముందు వినాయకుడిని పూజిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే ఏ పనిలోనైనా విఘ్నాలు రావని నమ్ముతారు. విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఇష్టమైన కొన్ని రాశులున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
మొండితనం కారణంగా కొన్నిసార్లు ఊహించని ప్రయోజనాలు పొందినా, కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
రాశిచక్రం ప్రకారం కొన్ని రాశుల మధ్య వివాహం బంధం కుదరదు. కాదు కూడదు అని చేసుకున్నప్పటికీ వారి బంధం ఎక్కువ కాలం నిలబడకపోగా..నిత్యం వారి జీవితం నరకంలా తయారవుతుంది.
ఈ రాశి వారి ఆలోచనలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వం అందరికీ సూట్ అవ్వదు. వీరి మనసు అర్థం చేసుకోలేక వీరిని ప్రేమించిన వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది.