భారతీయులకు, చైనీయులకు మలేషియా కీలక సదుపాయాన్ని కల్పించనుంది. ఈ రెండు దేశాల పౌరులకు వీసా లేకున్నా దేశంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.