రైలు ప్రయాణికులకు శుభవార్త. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వందే భారత్ మరియు నమో భారత్ రైలు సేవలను అందించడానికి భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రధాన ప్రకటన చేసింది. 200 కొత్త వందే భారత్ రైళ్లు మరియు 50 నమో భారత్ రైళ్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.