కలియుగ దైవం తిరులమ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వేసవి సెలవులు ముగుస్తుండడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.కేవలం ఒక్కరోజునే సుమారు 95 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన టీటీడీ.. జూన్లో గోవిందరాజస్వామి, కోదండరామ స్వామి, కడప లక్ష్మీవేంకటేశ్వరాలయాల్లో విశేష ఉత్సవాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
తిరుమల తులాభారం సేవలో గత ప్రభుత్వ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
ఆగస్టు నెల దర్శనాలు, సేవలు, వసతుల కోసం టీటీడీ టికెట్ విడుదల తేదీలను ప్రకటించింది. మే 19 నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం కానుంది.
తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. వేంకటేశ్వర స్వామిని ఒక్క క్షణం చూడడం కోసం ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చుకొని మరీ తిరుమలకు చేరుకుంటారు. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే సామాన్యులకు అది కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ తాజాగా టీటీడీ శ్రీవారి భక్తుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.