నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, 12 నకిలీ ఖాతాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ ఉమెన్, మెన్ ఉన్నారని ముంబై పోలీసులు తెలిపారు.