fastest T20I hundred: నేపాల్ కు చెందిన కుశాల్ మల్లా నెలకొల్పిన ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ రికార్డు బ్రేక్ అయింది. కేవలం 33 బంతుల్లోనే విధ్వంసం సృష్టిస్తూ టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్ గా నమీబియా క్రికెటర్ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ చరిత్ర సృష్టించాడు.
NZ vs Pak 4th T20I: న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లోనూ పాకిస్థాన్ పరాజయం పాలైంది. పాక్ బ్యాటర్ రిజ్వాన్ 90 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. ఆ టీమ్ కు ఓటమి తప్పలేదు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ శుక్రవారం (జనవరి 19) జరిగిన నాలుగో మ్యాచ్ లోనూ 7 వికెట్లతో ఓడింది.
IND vs AFG 2nd T20I: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. గుల్బాదిన్ నబీ 57 పరుగులతో రాణించాడు. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు.
IND vs AFG 2nd T20I: ఇండోర్ లోని హోల్కర్ క్రికెట్ స్టేడియం భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. మొహాలీలో తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ రెండో మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లకు తుది జట్టులో చోటుదక్కింది.
India vs Afghanistan T20I: మొహాలీ వేదికగా జరిగిన తొలివన్డేలో భారత్ ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. శివమ్ దుబే, జితేష్ శర్మ, తిలక్ వర్మ బ్యాట్ తో రాణించడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
India vs Afghanistan T20I Series: జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు జట్టులో చోటుదక్కించుకున్నారు.
తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపులో వున్న టీమిండియా మహిళల జట్టు రెండో టీ20లో మాత్రం ఊసూరుమనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.
IND vs AFG T20I Series: భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఏడాది విరామం తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 జట్టులోకి వచ్చారు.
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికా - భారత్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.. వర్షం ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తూ నిర్వాహకులు ప్రకటించారు.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరుగుతున్న చివరి టీ20లో ఆసీస్ ముందు టీమిండియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది . ఆస్ట్రేలియా బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్తో స్కోరు వేగం మందగించింది.