ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం రాయ్పూర్లో జరిగిన నాలుగో టీ 20లో టీమిండియా.. ఆస్ట్రేలియాకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో రింకూ సిగ్ (46), యశస్వి జైస్వాల్ (37), జితేష్ శర్మ (35), రుతురాజ్ గైక్వాడ్ (32)లు చేశారు.