Singareni: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..సింగరేణి అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ఆ సంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ (సీఎండీ)ఎన్ బలరామ్, డైరెక్టర్(పర్సనల్) ఎన్వీకే శ్రీనివాస్లతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో సింగరేణి కాలరీస్లో ఖాళీగా ఉద్యోగాల భర్తీపై కీలక చర్చ జరిగింది.