భారతీయ జనతా పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు . ఎంపీలు దియా కుమారి, బాబా బాలక్నాథ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లోక్సభలకు, కిరోరి లాల్ మీనా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.