పాకిస్థాన్ లో చీకటి శకం ముగిసిందని, ఇప్పుడంతా కోలుకునే సమయమని పీఎంఎల్-ఎన్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలగడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోందని తెలిపారు.