Union Minister Kishan Reddy compares Congress party to a dog: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చారు. కిషన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Kishan Reddy: ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ జి కిషన్రెడ్డి అన్నారు.
లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ మాసం తొలి వారంలో జరుగుతాయని కిషన్ రెడ్డి అన్నారు. 17 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని తెలిపారు.
Kishan Reddy: వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి బుధవారం స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే వారం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని వివరించారు. ఈ సారి హైదరాబాద్ ఎంపీ స్థానంలో పోటీలో ఉండటానికి కాదు.. అసదుద్దీన్ ఒవైసీని ఓడించడానికే పోటీ చేయాలని అన్నారు.
Kishan Reddy: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడం కాంగ్రెస్ దివాలా కోరుతనానికి నిదర్శనమనీ, అభద్రతా భావం, సూడో సెక్యూరలిస్టులుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ హిందుత్వ వ్యతిరేక వైఖరి మరొకసారి బయటపడిందని మండిపడ్డారు.
లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తులు మొదలు పెట్టింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడారు. సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కన్ఫమ్ అని ఎక్కడా చెప్పలేదని, అలాంటి చర్చ జరగలేదని వివరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లా, కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనీ, ప్రాజెక్ట్ భద్రత, మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ నాణ్యతపై అనుమానం బయటపడుతోందని కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.