Madurai train fire: మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన అద్దె టూరిస్ట్ బోగీలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఉత్తరప్రదేశ్ కు చెందిన తొమ్మిది మంది పర్యాటకులు మరణించారు. మరో 8 మందికి గాయాలయ్యాయనీ, ఉదయం 5.15 గంటలకు ప్రయాణికులు ఉపయోగించిన ఎల్పీజీ సిలిండర్ లీకవడంతో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.