తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కాసేపటి క్రితమే గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. కాగా, రేపు ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.
CM Revanth Reddy:కాళేశ్వరం కుంభకోణంపై త్వరలో జ్యుడీషియల్ విచారణ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు
CM Revanth Reddy: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చూడాలనీ, అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సూచించారు. నిరుపయోగంగా నీటి వనరులను పునరుద్ధరించాలని అన్నారు.
CM Revanth Reddy: మరో రెండు గ్యారంటీల అమలు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. వీటి ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. మొత్తానికి వారం రోజుల్లో గృహజ్యోతి, రూ.500 సిలిండర్ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు ఎన్నికల హామీలకు శ్రీకారం చుట్టనుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ హామీలను వారం రోజుల్లో అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసులో క్రిమినల్ విచారణను తెలంగాణ నుంచి మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి తదితరులకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది .