అమరావతి పునఃనిర్మాణ పనుల శ్రీకార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన విషయాలను ప్రస్తావించారు. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా అమరావతనిని నిర్మిస్తామని తెలిపారు. మూడేళ్లలోనే అమరావతిని నిర్మించి, మళ్లీ మోదీని ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..