గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఇంటిదొంగలంతా ఒక్కటయ్యారని పేర్కొన్నారు.ముఖ్యంగా కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం మొదలైందని రాజాసింగ్ ఆరోపించారు.
బీజేపీతో జత కట్టిన పార్టీలకు కొంతకాలం మాత్రమే భవిష్యత్తు ఉంటుందని..తరువాత ఆ పార్టీ కనుమరుగు అయిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ విషయం గురించే తాను కేసీఆర్ కి లేఖ రాసినట్లు ఆమె వివరించారు.
BJP: ఇప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలో బీజేపీ 136-159 సీట్లతో పూర్తి మెజారిటీ సాధిస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ 62-82 సీట్లతో, జేడీ(ఎస్) 3-6 సీట్లను మాత్రమే గెలుచుకుంటాయని సర్వే పేర్కొంది.
లండన్ పర్యటనలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయమైంది.అక్కడే ఓ సూపర్ మార్కెట్లో ఆయన కింద పడటంతో భుజం ఎముక విరిగినట్లు తెలుస్తుంది.
రంజాన్ పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 'సౌగత్ ఏ మోదీ' పేరుతో మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..