కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 11 తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పరేడ్‌కు అమిత్ షా హాజరుకానున్నారు. అయితే అమిత్ షా తన పర్యటనలో భాగంగా బీజేపీకి సంబంధించిన పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred