తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది.  ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. అలాగే పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది. పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది.