Asianet News TeluguAsianet News Telugu

దివ్యాంగుల ఆసరా పెన్షన్ పెంచిన కేసీఆర్ సర్కార్ .. ఈ నెల నుంచి అమల్లోకి, ఎంతంటే.?

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది.  ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. అలాగే పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. 

telangana govt hikes disabled pension increased to 4016 rupees ksp
Author
First Published Jul 22, 2023, 7:47 PM IST

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు అందజేసే ఆసరా పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కి పెంచింది. పెరిగిన పెన్షన్‌ను ఈ నెల నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios