నిజామాబాద్ జిల్లాలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి..
నిజామాబాద్ లో స్కూలు బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం విషాదాన్ని నింపింది.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ స్కూలు బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి హయతి మృతి స్థానికంగా కలకలం రేపింది. హయతి ఓ ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటోంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నాగారంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.