Asianet News TeluguAsianet News Telugu

విద్యార్ధి ఆత్మహత్య: కేసు మాఫీకి యత్నం.. బాధిత కుటుంబానికి డబ్బుతో ఎర

మహబూబ్‌నగర్‌లో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్ధి  ఆత్మహత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు సెటిల్‌మెంట్ బ్యాచ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా బాధిత కుటుంబానికి రెండు మూడు లక్షలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

settlement batch Attempt to compromise in inter student suicide case at mahabubnagar ksp
Author
Mahabubnagar, First Published Feb 12, 2021, 5:02 PM IST

మహబూబ్‌నగర్‌లో కలకలం సృష్టించిన ఇంటర్ విద్యార్ధి  ఆత్మహత్య కేసులో ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు సెటిల్‌మెంట్ బ్యాచ్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా బాధిత కుటుంబానికి రెండు మూడు లక్షలు ఇచ్చి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. ఫీజు కోసం యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios