హైద్రాబాద్ పట్టణంలోని రాజేంద్రనగర్ పరిధిలో సూట్ కేసులో మృతదేహాం కలకలం రేపుతోంది.
రషీద్ అనే దొంగను హథ్య చేసి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టినట్టుగా నిందితులు పోలీసులకు చెప్పారు.
హైద్రాబాద్ పట్టణంలోని రాజేంద్రనగర్ పరిధిలో సూట్ కేసులో మృతదేహాం కలకలం రేపుతోంది.
రషీద్ అనే దొంగను హత్య చేసి సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టినట్టుగా నిందితులు పోలీసులకు చెప్పారు.
హత్య కు గురైన రషీద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందినవాడు.జేబుదొంగగా ఆయనపై గతంలో కొన్ని కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. డబ్బు పంపకాలు, పాతకక్షలు హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 10, 2021, 10:51 AM IST