కరీంనగర్ లోని మార్కండేయ కాలనీలో  కుటుంబ కలహలతో  భార్యను హత్య చేసి  ఆత్మహత్య చేసుకున్నాడు భర్త.


కరీంనగర్: నగరంలోని మార్కండేయ కాలనీలో కుటుంబ కలహాలతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం భార్య లావణ్యను భర్త ప్రవీణ్ హత్య చేశాడు. భార్య మృతదేహన్ని ఇంట్లోనే దాచిపెట్టి హస్టల్ లో ఉన్న కూతురిని చూసి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred