Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు అస్వస్థత

హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Himachalpradesh governor Bandaru Dattatreya admitted in hyderabad hospital for treatment
Author
Hyderabad, First Published Mar 9, 2020, 11:38 AM IST

హైదరాబాద్: హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  సోమవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బండారు దత్తాత్రేయకు సోమవారం నాడు ఉదయం ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. ఏ కారణం చేత  ఆయన అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

హైద్రాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios