తెలంగాణ శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను నియమించారు . మండలిలలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్‌ను నియమించగా.. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు‌లను నియమించారు.

తెలంగాణ శాసనమండలిలో చీఫ్ విప్, విప్‌లను నియమించారు . కొంతకాలంగా ఖాళీగా వున్న చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేశారు. మండలిలలో చీఫ్ విప్‌గా భాను ప్రసాద్‌ను నియమించగా.. విప్‌లుగా కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజు‌లను నియమించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred