పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం చక్రధర్ గౌడ్ దంపతులు టాస్క్ ఫోర్స్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు.

హైదరాబాద్ : బిజెపి నేత చక్రధర్ గౌడ్ దంపతులు కిడ్నాప్ అయ్యారు. నిన్న సాయంత్రం పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ కార్యాలయ తలుపులు పగలగొట్టి మరి భార్యభర్తలను బలవంతంగా తీసుకెళ్లారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గతంలో బెంగుళూరు ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్దమొత్తంలో ఈ దంపతులు డబ్బులు వసూలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

చక్రధర్ గౌడ్ దంపతులు ఫేక్ అకౌంట్లు, ఫేక్ సిమ్ కార్డులతో యువతను బురిడీ కొట్టించారు. నిన్న సాయంత్రం వారిని తీసుకువెళ్లినా ఇంతవరకు చక్రధర్ గౌడ్, ఆరోషిక రెడ్డి జాడ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.