Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాల జిల్లాలో ఇద్దరు యువతులపై దాడి, ఒకరి మృతి...!

మంచిర్యాలలో ఇద్దరు యువతుల మీద దాడి జరిగింది. దీంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. 

Attack on two young women in Mancherial district, one killed - bsb
Author
First Published Mar 16, 2023, 8:09 AM IST

మంచిర్యాల : తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అంజలి, మహేశ్వరి అనే ఇద్దరు యువతులపై దాడి జరిగింది. ఇందులో అంజలి మృతి చెందగా, మహేశ్వరి గాయాల పాలైంది. అయితే యువతుల గొంతు కోసి ఉండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యువతులు ఆత్మహత్యాయత్నం చేశారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios