రాఁష్ట్ర వ్యాప్తంగా దళిబంధు పథకాన్ని అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దళిత వ్యతిరేకులు ఈ పథకంపై ఈసీకి ఫిర్యాదు చేసి హుజూరాబాద్ లో ఈ పథకం అమలు కాకుండా నిలిపివేసేలా ఆదేశాలిచ్చారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
Telangana Oct 18, 2021, 9:54 PM IST
చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ హుజూరాబాద్ తో పాటు ఈ నాలుగు మండలాల్లో అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకొన్నారు. ఢిల్లీ టూర్ తర్వాత ఈ నియోజకవర్గాలకు చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
Telangana Sep 10, 2021, 3:03 PM IST