Asianet News TeluguAsianet News Telugu

వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ .. నీతూకు స్వర్ణం

వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో నీతూకు బంగారు పతకం లభించింది. 48 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది పెట్టింది నీతూ. మంగోలియాకు చెందిన లుట్‌సాయ్‌ఖాన్‌పై నీతూ విజయం సాధించింది.

Nitu Ghanghas Win Gold at Womens World Boxing Championships 2023
Author
First Published Mar 25, 2023, 6:42 PM IST

వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో నీతూకు బంగారు పతకం లభించింది. 48 కేజీల విభాగంలో భారత్‌కు స్వర్ణం సాధించింది పెట్టింది నీతూ. మంగోలియాకు చెందిన లుట్‌సాయ్‌ఖాన్‌పై నీతూ విజయం సాధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios