సర్వదర్శనానికి 14  గంటల సమయం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000 మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం


* సర్వదర్శనం కోసం కంపార్టమెంట్స్ లనీ భక్తులతో నిండినది భక్తులు బైట వేచి

ఉన్నారు.

* సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుంది.

* కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000 మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం

* నిన్న జూలై 29 న 83,452 మంది భక్తులకు స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.

‌ ‌* నిన్న 44,833 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి

మొక్కు చెల్లించుకున్నారు.