సర్వదర్శనం కోసం 22 కంపార్టమెంట్ లలో భక్తులు
తిరుమల సమాచారం
ఆగస్టు 20, 2017
**సర్వదర్శనం కోసం 22
కంపార్టమెంట్ లలో భక్తులు
స్వామి దర్శనం కోసం
వేచియున్నారు.
**సర్వదర్శనానికి 14 గంటల
సమయం పడుతుంది.
**కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయం
ప్రకారం దర్శనానికి
అనుమతిస్తారు.
**నిన్న ఆగష్టు 19 న
80,248 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
**నిన్న 43,588 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
** నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.48కోట్లు...
