తిరుమల సమాచారం ఈరొజు సోమవారం ఉ. 5 గంటల సమయానికి
సర్వదర్శనం కోసం 21 కంపార్టమెంట్స్ లలో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు.
సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000, మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం.

