తెలంగాణా యాదాద్రిభవనగిరి జిల్లాలో మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులుయాసిడ్ తాగారు . వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. మోత్కూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పాఠశాలకు చెందిన సాగర్ (11), మణి(4) అనే ఇద్దరు విద్యార్థులు మంచినీరు అనుకుని యాసిడ్ తాగారు.
తెలంగాణా యాదాద్రిభవనగిరి జిల్లాలో మంచినీరు అనుకుని ఇద్దరు విద్యార్థులుయాసిడ్ తాగారు . వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.
మోత్కూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాగర్, మణి అనే ఇద్దరు విద్యార్థులు మంచినీరు అనుకుని యాసిడ్ తాగారు.
విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండటంతో పాఠశాల యాజమాన్యం వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
