సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్
- సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్
- భారత మార్కెట్ లోకి సామ్ సంగ్ గెలాక్సీఏ8+
నూతన సంవత్సరంలో సామ్ సంగ్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్ లోకి అడుగుపెడుతోంది. బుధవారం ఈ ఫోన్ ని లాంఛనంగా విడుదల చేస్తున్నారు. సామ్ సంగ్ గెలాక్సీ ఏ8+ పేరిట ఈ ఫోన్ ని విడుదల చేస్తున్నారు. వియత్నాంలో ఇటీవలే ఈ ఫోన్ ని విడుదల చేయగా.. భారత్ లో బుధవారం అడుగుపెడుతోంది. దీని ధర రూ. 38వేలు గా కంపెనీ ప్రకటించింది. ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో దీనిని కొనుగోలు చేసుకోవచ్చు.
సామ్ సంగ్ గెలాక్సీ ఏ8+ ఫీచర్లు..
6 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ప్లే
ఆక్టాకోర్ ప్రాసెసర్
7.1.1 నగౌట్ ఆండ్రాయిడ్
6జీబీ ర్యామ్
64జీబీ ఇన్బుల్ట్ స్టోరేజ్
3500ఎంఏకహెచ్ బ్యాటరీ సామర్థ్యం
16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా
16మెగా పిక్సెల్ వెనుక కెమేరా
8 మెగా పిక్సెల్ వెనుక కెమేరా
మైక్రో ఎస్ డీ కార్డ్ సదుపాయం కలదు