రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో సాగర్ హైవే పై ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టింది.
రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో సాగర్ హైవే పై ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం డిపో కు చెందిన బస్ ను దేవరకొండ డిపో బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో పైన చూడొచ్చు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 16, 2018, 7:06 PM IST