రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో సాగర్ హైవే పై ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టింది.

రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో సాగర్ హైవే పై ఒక బస్సు మరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం డిపో కు చెందిన బస్ ను దేవరకొండ డిపో బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియో పైన చూడొచ్చు.