Asianet News TeluguAsianet News Telugu

సైనికుల వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం.

Terrorists attack on crpf convoy in anantnag
Author
Srinagar, First Published Jun 12, 2019, 5:33 PM IST

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్‌నాగ్‌లోని కేపీ రోడ్‌లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios