సైనికుల వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్నాగ్లోని కేపీ రోడ్లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అనంత్నాగ్లోని కేపీ రోడ్లో పెట్రోలింగ్ వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైనట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Jammu and Kashmir: Terrorists attack police party at KP road in Anantnag; heavy firing underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/Flm1X42FdR
— ANI (@ANI) June 12, 2019