సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు షాక్ తగిలింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఈసీకి ఉందని ధర్మాసనం తేల్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పిటిషన్‌పై ఈ మేరకు సుప్రీం తీర్పు చెప్పింది. 

కాగా..... తొలుత పార్టీ తిరుగుబాటుకు నాయ‌క‌త్వం వ‌హించి.. సీఎం పీఠాన్ని ద‌క్కించుకున్న షిండే.. త‌మ‌దే అస‌లైన శివసేన అనీ, పార్టీపై త‌మ‌కే పూర్తి హక్కు ఉంద‌నీ పోరుకు దిగాడు. ఈ క్రమంలో పార్టీ రెండు వర్గాలు చీలిపోయింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే, షిండే వర్గాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి.